LIVE FM

11/10/2024

Latest Online Breaking News

సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం..!

Spread the love

 

తెలంగాణ – సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్‌, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.భయంతో ప్రజలు పరుగులు తీశారు.

 

 

0
0
,
,