LIVE FM

11/10/2024

Latest Online Breaking News

ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

 

ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు, పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కి ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ప్రభుత్వం హయత్ నగర్ లో 600 చ. గజాల స్థలాన్ని కేటాయించగా, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి సీఎం అందించారు. స్థలం పత్రాలను అందించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కిన్నెర మొగిలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.

0
0
,
,