LIVE FM

11/10/2024

Latest Online Breaking News

వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం అందించిన రిలయన్స్.

Spread the love

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. రిలయన్స్ ఫౌండేషన్  చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ  తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు.

0
0
,
,