LIVE FM

11/10/2024

Latest Online Breaking News

దుర్గభవాని మాత మండప పనుల కోసం భూమి కర్ర పూజ

Spread the love

జమ్మికుంట పట్టణంలోని దుర్గా కాలనీ లోని త్రిసూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం ఏరియాలో పనులు స్థాపన కోసం భూమి పూజ మరియు కర్ర పూజ రాస గుమ్మడికాయలతో నిమ్మకాయలతో బలిదానం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దుర్గామాత ప్రతిష్టాపన వారం రోజుల ముందు దశమి రోజున సాంప్రదాయకంగా వార్డు సభ్యులతో కలిసి భూమి పూజ కర్ర పూజ చేసిన తర్వాత మండప పనులు మొదలు అవుతుంది.ఈ కార్యక్రమంలో పూజారి మహేష్ విద్యోదయ హాస్టల్ ఇన్చార్జి శ్రీమన్నారాయణ,పంతాటి రవీందర్ తిరుమల దంపతులు, మాడిశెట్టి రాజయ్య వనమాల,తోట రవీందర్ రాధా, సాయిరి మొగిలి, పంచగిరి రజిత, విలాసాగర్ పద్మ,న్యాలం విజయ,మడిశెట్టి సతీష్, మహేష్, నిమ్మకాయల రాజు, మమత,పంతాటి అరవింద్, పంతాటి గౌతమ్, ఆకుల అంజి,ఆకుల ప్రభాకర్,తోట రాజయ్య,అరుకల కుమారస్వామి, గడ్డి మల్లయ్య,పసరగొండ మినయ్య,శరత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

0
0
,
,