బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.యాకయ్య చేతిలో చిన్నారి ఉండగా.. అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.విద్యుత్ లైట్లు కింద నుండి వెళ్తుండగా, లైట్లకు ఉన్న వైర్లను తగిలి ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
More Stories
సీఎం రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ
మంత్రి పొన్నం ప్రభాకర్ :ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం.. మద్యం తాగి వాహనం నడపొద్దు.
రోడ్డు ను ఆక్రమించి ఇల్లు నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు…