LIVE FM

11/10/2024

Latest Online Breaking News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి

Spread the love

వీణవంక మండలం కోర్కల్ (జంగంపల్లి) గ్రామానికి చెందిన కీ.శే.మర్రి సంపత్ యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు పాడి ఉదయ్ నందన్ రెడ్డి (వ్యవస్థాపకుడు & CEO -YuppTV & Turito) తన అనుచరులు చే ఆర్థిక సహాయంగా ₹5000/- ఐదు వేల రూపాయలను వారి కుటుంబానికి అందించారు.

ఈ కార్యక్రమంలో మర్రి సమ్మయ్య, దసారపు లోకేష్, వంశీకృష్ణ, చిన్నాల శ్రీకాంత్, సంతోష్, అఖిల్, రాకేష్, ఓదెలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

0
0
,
,