కృష్ణాజిల్లా గిలకలదుండి మత్స్యకారుల వలకు టన్నున్నర టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం వేటకి వెళ్ళిన మత్స్యకారులు వలకు చిక్కిన చేపను అతి కష్టం మీద తీరానికి చేర్చారు.తీరానికి వచ్చిన తర్వాత క్రేన్ సహాయంతో టన్నున్నర టేకు చేపను ఒడ్డుకు తీసుకు రాగలిగారు. ఆయుర్వేద మందులు తయారీకి ఉపయోగపడే టేకు చేపను చెన్నైకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు.
More Stories
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం..వారం రోజులుగా అదే నీటిని సరఫరా..
బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.. సీసీ కెమెరాల దృశ్యాలు..
సీఎం రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ