హుజురాబాద్ పట్టణములో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని యూత్ ఆధ్వర్యంలో భారీ మండపాలతో భారీ విగ్నేశ్వరులను పెట్టారు. ఈ సందర్భంగా విగ్నేశ్వరున్ని అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విగ్నేశ్వరుని దర్శించుకున్నారు.
More Stories
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం..వారం రోజులుగా అదే నీటిని సరఫరా..
బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.. సీసీ కెమెరాల దృశ్యాలు..
రోడ్డు ను ఆక్రమించి ఇల్లు నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు…