ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు , ఆయన సతీమణి భువనేశ్వరి . శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి . చంద్రబాబు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
More Stories
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం..వారం రోజులుగా అదే నీటిని సరఫరా..
బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.. సీసీ కెమెరాల దృశ్యాలు..
సీఎం రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ